1966 సంవత్సరంలో విడుదలైన రాజ్యం సంస్థ నిర్మించిన శకుంతల చిత్రం నుండి ఘంటసాల పాడిన "తరతమ భేదంబు తలపక ధర్మము " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,బి. సరోజాదేవి, నాగయ్య, పద్మనాభం, గీతాంజలి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధరరావు-రాజ్యం మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
(ఈ
పై సమాచారం శ్రీ వి.వి.రామారావు గ్రంథస్థం చేసిన “జీవితమే సఫలము – సీనియర్ సముద్రాల
సినీగీతాలకు సుమధుర వ్యాఖ్య – మూడవ సంపుటి” నుండి స్వీకరించబడినది. శ్రీ వి.వి.రామారావు
గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి