1949 సంవత్సరంలో విడుదలైన భరణీ సంస్థ నిర్మించిన లైలామజ్ను చిత్రం నుండి ఘంటసాలపి.లీల, జిక్కి,పి.భానుమతి తో పాడిన “నీవేలే మా చదువు “ అనే ఈ బహుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది సి.ఆర్.సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, సురభి బాలసరస్వతి, కస్తూరి శివరావు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు పి. రామకృష్ణ. దీనిని అక్కినేని, భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1949 న విడుదలైంది.
XXXX
XXX
కృతజ్ఞతలుః పాటల సాహిత్యంను తన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకంలో ప్రచురించి అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
XXXX

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి