1950 సంవత్సరంలో విడుదలైన శోభనాచల & ఎం.ఆర్.ఏ. సంస్థ నిర్మించిన లక్ష్మమ్మ చిత్రం నుండి ఘంటసాల పాడిన "పడినదారిని విడవబోకమ్మా " అనే ఈ ఏకగళగీతం రచన బాలాంత్రపు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం సి.హెచ్.నారాయణరావు, మాలతి, సులోచన, సి.కృష్ణవేణి. ఈ చిత్రానికి నిర్మాత సి.కృష్ణవేణి మరియు దర్శకుడు గోపీచంద్. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 26.02.1950 న విడుదలైంది.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి