వామనావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తి యజ్ఞశాలకు వచ్చి మూడడుగుల నేలను దానంగా కోరతాడు. వచ్చిన వటువు సాక్షాత్తు శ్రీహరి అని గ్రహించిన రాక్షస గురువైన శుక్రాచార్యుడు, "ఈ దానం ఇవ్వవద్దు, నీ రాజ్యమూ ప్రాణాలూ పోతాయి" అని బలిని వారిస్తాడు. అప్పుడు బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యునితో దాన విశిష్టతను వర్ణిస్తూ, "సాక్షాత్తు లక్ష్మీదేవిని స్పర్శించే ఆ శ్రీహరి చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉండడం కంటే నాకు వేరే మేలు ఏముంటుంది?" అని తన నిశ్చయాన్ని వ్యక్తపరిచే సందర్భంలోనిది ఈ పద్యం.
వీడియో
పద్యం
ప్రతిపదార్థం
తాత్పర్యం

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి