1950 సంవత్సరంలో విడుదలైన శోభనాచల & ఎం.ఆర్.ఏ. సంస్థ నిర్మించిన లక్ష్మమ్మ చిత్రం నుండి ఘంటసాల, బృందం పాడిన "అమ్మా లక్ష్మమ్మా దేవతై" అనే ఈ బృందగీతం రచన బాలాంత్రపు, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం సి.హెచ్.నారాయణరావు, మాలతి, సులోచన, సి.కృష్ణవేణి. ఈ చిత్రానికి నిర్మాత సి.కృష్ణవేణి మరియు దర్శకుడు గోపీచంద్. దీనిని వంగర, మద్దాలి కృష్ణమూర్తి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 26.02.1950 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)













.jpg)









