1950 సంవత్సరంలో విడుదలైన సాధనా సంస్థ నిర్మించిన సంసారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "దారుణమీ దరిద్రము" అనే ఈ పద్యాలు రచన సదాశివబ్రహ్మం, స్వరపరచినది సుసర్ల దక్షిణామూర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, అక్కినేని, పుష్పలత, లక్ష్మీ రాజ్యం. ఈ చిత్రానికి నిర్మాత కె.వి.కృష్ణ మరియు దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 29.12.1950 న విడుదలైంది.
కృతజ్ఞతలుః ఈ పాట రచనను తను ప్రచురించిన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" గ్రంధం ద్వారా పంచుకున్న శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి ధన్యవాదములు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి