1957 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాలపి.లీల తో పాడిన "నీకోసమే నే జీవించునది" అనే ఈ యుగళం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, అక్కినేని, ఎస్.వి. రంగారావు, రేలంగి, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్., ఆంజనేయులు, గుమ్మడి, సావిత్రి, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి