1949 సంవత్సరంలో విడుదలైన భరణీ సంస్థ నిర్మించిన లైలామజ్ను చిత్రం నుండి ఘంటసాలపి.భానుమతి తో పాడిన “చెలునిగని నిజమిదని” అనే ఈ యుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది సి.ఆర్. సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, సురభి బాలసరస్వతి, కస్తూరి శివరావు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు పి. రామకృష్ణ. దీనిని అక్కినేని, భానుమతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1949 న విడుదలైంది.
XXX
కృతజ్ఞతలుః ఈ గీతానికి సాహిత్యం వివరాలను తన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకం ద్వారా పొందుపరచిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి ధన్యవాదాలు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి