1949 సంవత్సరంలో విడుదలైన భరణీ సంస్థ నిర్మించిన లైలామజ్ను చిత్రం నుండి ఘంటసాల పాడిన “పయనమయె ప్రియతమా” అనే ఈ ఏకగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది సి.ఆర్. సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, సి.ఎస్. ఆర్.ఆంజనేయులు, సురభి బాలసరస్వతి, కస్తూరి శివరావు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు పి. రామకృష్ణ. దీనిని అక్కినేని పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1949 న విడుదలైంది.
XXXXX
XXXX
XXX


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి