1959 సంవత్సరంలో విడుదలైన పద్మిని పిక్చర్స్ సంస్థ నిర్మించిన సెబాష్ పిల్లా(డ) చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "చిత్రము పాడునటే " అనే ఈ ఏకగళం రచన శ్రీశ్రీ, స్వరపరచినది టి.జి.లింగప్ప. ఈ చిత్రంలో తారాగణం శివాజీగణేశన్, చంద్రబాబు, ఎస్.వి. రంగారావు,బి. సరోజాదేవి, కుసుమకుమారి. ఈ చిత్రానికి నిర్మాత బి.ఆర్.పంతులు మరియు దర్శకుడు బి.ఆర్.పంతులు. ఈ పాట ఎం.జి.ఆర్ పై చిత్రీకరించబడింది.
| #000 | పాట: | చిత్రమె పాడునదె | |
|---|---|---|---|
| చిత్రం: | సెబాష్ పిల్లా (డబ్బింగ్) (1959) | ||
| రచన: | శ్రీశ్రీ | ||
| గానం: | ఘంటసాల | ||
| సంగీతం: | టి,జి.లింగప్ప | ||
| ప: | చిత్రమె పాడునటే | ||
| ఓహో చిత్రమె పాడునటే | |||
| నా చిత్తమె ఆడునటే..ఏ. | ॥ చిత్రమె॥ | ||
| ముచ్చటగా యిపుడూ..ఊ..ఊ | |||
| ముచ్చటగా యిపుడూ | |||
| మోహనమూర్తియై మించునటే..ఏ.. | |||
| ముచ్చటగా యిపుడూ | |||
| మోహనమూర్తియై మించునటే..ఏ.. | ॥ చిత్రమె॥ | ||
| చ: | నా హృదయం మీదా..ఆ..ఆ.. | ||
| నా హృదయం మీదా ఒక నక్షత్రము పోలే -2 | |||
| పాదము పెట్టినదే చేరి నావలె చూచునటే -2 | ॥ చిత్రమె॥ | ||
| చ: | నా మనం నీదైతే, సుఖరాజ్యము నాదె సుమా -2 | ||
| ఎంత మనోబలమో మౌనం ఏల సఖీమణికి -2 | ॥ చిత్రమె॥ | 

 
 
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి